దేశీయ స్టాక్ మార్కెట్లను మళ్లీ గల్ఫ్ యుద్ధం భయాలు ఆవహించాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తకర వాతావరణం.. పశ్చిమాసియాను మరోమారు సంక్షోభంలోకి నెట్టగా, అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తిరిగి విజృంభిస్త�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, పలు బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతోపాటు అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరిగే చర్చలపై అనిశ్చితి నెలకొనడం మదుప�
గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న యుద్ధం.. భారత్పై గట్టిగానే ప్రభావం చూపుతున్నది. దేశీయ స్టాక్ మార్కెట్లతోపాటు కరెన్సీ, బులియన్ మార్కెట్లూ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నాయి. ముఖ్యంగా సోమవారం ట్రేడింగ్ల�