నిలోఫర్ హాస్పిటల్ ప్రాంగణంలో 280 మంది డాక్టర్లు (పీజీ స్టూడెంట్స్, సీనియర్ రెసిడెంట్స్) ఉండేందుకు అనువుగా హాస్టల్ బిల్డింగ్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కోల్కతాలో రెసిడెంట్ డాక్టర్పై హత్యాచారం ఘటనకు నిరసనగా హైదరాబాద్లోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఓపీ సేవలు బహిష్కరించారు (Boycott). రక్షణ లేకుండా విధులు నిర్వహించలేమంటూ ఆందోళనకు ది�
రాష్ట్రంలోని 2023 బ్యాచ్ సీనియర్ రెసిడెంట్లకు ప్రభుత్వం ఊరట కల్పించింది. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో వారికి కూడా అర్హత కల్పిస్తూ ఉత్తర్వులు జ�