తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, విద్యానగర్–కొత్తగూడెం ఆధ్వర్యంలో సుజాతనగర్ మండలం సింగభూపాలెం గ్రామ కూడళ్లలో రూ.20 వేల విలువైన ఐదు సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. అసోసియేషన్ సభ్యుడు సామినేని భాస్�
తల్లిదండ్రుల ఆస్తులనే అనుభవిస్తూ వారినే ఇంటి నుంచి బయటికి గెంటేస్తున్నారు కొందరు. తాజాగా సైదాబాద్ మండలం తహసీల్దార్ జయశ్రీ కథనం ప్రకారం..ముసారాంబాగ్ ఈస్ట్ప్రశాంత్నగర్కు చెందిన శకుంతలా బాయి(90)కి ఇ�