కిర్గిస్థాన్లో జరుగుతున్న సీనియర్ ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్స్లో భారత మహిళా రెజ్లర్ మీనాక్షి గోయట్ ఫైనల్కు చేరి పతకాన్ని ఖాయం చేసింది. 53 కిలోల విభాగం సెమీస్లో ఆమె.. సియొంగ్ పార్క్ (దక్షిణ క�
సీనియర్ ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో రెండో రోజు భారత్కు రెండు పతకాలు దక్కాయి. పురుషుల 55 కిలోల గ్రీకో రోమన్ క్యాటగిరీలో ఫైనల్ చేరిన లలిత్.. తుది పోరులో ఓడినా రజతం సాధించాడు.