లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఈసారి 200 సీట్లు కూడా దాటబోవని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంచనా వేశారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలమైన సెంటిమెంట్ ఉందని సోమవారం కోల్కతాలో ఆయన పేర్కొన్న
సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులను ఎంపికచేసే సుప్రీంకోర్టు కొలీజియం అత్యంత పారదర్శకమైనదని, అందులో ఎలాంటి దాపరికాలు లేవని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. కొలీజియంలో పనిచేసిన మాజీ సభ్యులకు దాన