రెండు వేర్వేరు ఘటనల్లో శిశు విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్రపవార్ తెలిపారు. వారి నుంచి రూ.20 వేల నగదు, ఏడు సెల్పోన్లు, అగ్రిమెంట్ డాక్యుమెంట్లు స్�
ముక్కు పచ్చలారని మూడు నెలల పసికందును అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకుంటున్న అమానవీయ ఘటన పీర్జాదిగూడలో కలకలం రేపింది. సభ్య సమాజం తలదించునేలా చేస్తున్న కొందరు ఆడవారమని మరిచి ఆడ శిశువుని విక్రయిస్తున్నార�