అమ్మిన వ్యక్తే తిరిగి పట్టా చేసుకుండుఅధికారుల నిర్వాకంతో ఆదివాసీలకు ఇక్కట్లు పెంబి: ఓ వ్యక్తి దురాలోచన.. అధికారుల నిర్వాకం ఓ ఊరినే ముంచింది. అమ్మిన భూమిని గ్రామస్థులకు తెలియకుండా తిరిగి పట్టా చేసుకోవడం�
ముంబై : తమ స్టాల్లో పానీపూరి తిన్న తర్వాత డబ్బులు ఇవ్వమని అడిగినందుకు విక్రేతను ముగ్గురు యువకులు చితకబాదిన ఘటన పుణేలోని కరస్వాడి రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార�