శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ప్రవేశపెట్టిన హేట్స్పీచ్, ద్వేషపూరిత నేరాల నివారణ బిల్లును సభ ఆమోదించలేదు. బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపుతూ సభ నిర్ణయం తీసు
కొత్త అదాయ పన్ను బిల్లును పరిశీలించడానికి సెలెక్ట్ కమిటీ ఏర్పడింది. 31 మంది సభ్యులతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ కమిటీని నియమించారు. బీజేపీ ఎంపీ బైజయంత్ పాండాను ఈ కమిటీకి చైర్మన్గా ఎంపిక చేశారు.