దేవుని భూమిపై తొండాట మొదలైంది. దాదాపు రూ. 1.50 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా అధికార పార్టీ నాయకుల అండతోనే జరుగుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఫేక్ పత్రాలతో కోట్లాది రూపాయల విలువైన భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని న్యాయవాది మోయిజ్ ఖాన్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లా�