Delhi | దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) విషాదం చోటుచేసుకున్నది. డివైడర్పై నిద్రిస్తున్నవారి మీదనుంచి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో నలుగురు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని సీమాపురిలో గురువారం పేలుడు పదార్ధాలు ఉన్న ఓ బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ బ్యాగులో సుమారు మూడు కిలోల పేలుడు పదార్ధాలు ఉన్నట్లు నిర్ధారించారు. �
Massive fire | దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఓల్డ్ సీమపురి ప్రాంతంలోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల