మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా, ఆయన భార్య సీమా సిసోడియా, ఇతర నిందితులకు చెందిన రూ.52.24 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ శుక్రవారం ప్రకటిం
చాలా రోజుల తర్వాత భర్తను కలుసుకున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా భార్య సీమా సిసోడియా తన ఉద్వేగాన్ని బుధవారం ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
Seema Sisodia | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయ్యి జ్యుడీషియల్ కస్టడీలో సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియా ఆరోగ్యం విషమించింది.