వందేమాతరంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ‘దేశద్రోహం’ వ్యాఖ్యలకు రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ శుక్రవారం దీటుగా బదులిచ్చారు.
బ్రిటీషు కాలంలో రూపొందించిన దేశద్రోహ చట్టం ఇప్పటికీ అవసరమా? అని ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వలస కాలపు చట్టం స్వతంత్ర భారతదేశంలో ఇంకెన్ని రోజులు కొనసాగిస్తార�
"రాజద్రోహ చట్టం అత్యంత అభ్యంతరకరమైనది.. ఈ చట్టాన్ని మనం ఎంత త్వరగా వదిలించుకుంటే అంతమేలు. మనం ఆమోదించే చట్టాల్లో దేనిలోనూ దీనికి స్థానం ఉండకూడదు."