సైబర్ మోసాలపై కఠిన చర్యల్లో భాగంగా డిజిటల్ అరెస్టు కుంభకోణాల్లో ఉపయోగిస్తున్న పరికరాల(డివైస్) ఐడీలను బ్లాక్ చేయాలని కేంద్రం శనివారం వాట్సాప్ను ఆదేశించినట్లు వర్గాలు తెలిపాయి.
నకిలీ మెమోల బెడదను అరికట్టేందుకు ఇంటర్మీడియట్ బోర్డు పటిష్టచర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కొత్త సెక్యూరిటీ ఫీచర్స్ను చేర్చుతున్నది. ఇదివరకు 18 రకాల సెక్యూరిటీ ఫీచర్స్తో మెమోలను ముద్రించగా, కొ�
నకిలీ సర్టిఫికెట్ల బెడదను నివారించేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కీలక ముందడుగు వేసింది. ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్తో కూడిన మెమోలను ముద్రించి అందుబాటులోకి తీసుకొచ్చ�
మునుగోడు నియోజకవర్గ ఓటర్లకు ఆరు సెక్యూరిటీ ఫీచర్స్తో కూడిన కొత్త ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఏడేండ్లలో రాష్ట్రంలో స్థిరమైన ప్రగతి అన్ని రంగాల్లోనూ ఏటికేడు క్రమానుగత వృద్ధి నాలుగు రెట్లు పెరిగిన పెట్టుబడి వ్యయం గణాంకాలతో వివరించిన ఆర్బీఐ హ్యాండ్బుక్ యావత్తు దేశం ఇవాళ ఆశ్చర్యపోతున్నది. ఎవరూ �