Cert-In Alert | స్మార్ట్ఫోన్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (Cert-In Alert) ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్లోని లోపాలతో ఫోన్ హ్యాకింగ్కు గురయ్యే ప్రమాదం ఉందని త�
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లు లోపభూయిష్టంగా ఉన్నాయని కాంగ్రెస్ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది.