రుద్రంగి మండలం సర్పంచిండా గ్రామానికి చెందిన మాలోత్ ఠాకూర్ సిద్దిపేట ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ లో సీటు సాధించడంతో ఉమ్మడి మానాల గిరిజన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకుమాలోత్ ఠాకూర్ను గురువారం ఘన�
డిబెంచర్లను జారీ చేయడంతో రూ.360 కోట్ల నిధులను సేకరించనున్నట్లు ముత్తూట్ ఫిన్కార్ప్ ప్రకటించింది. ఈ నెల 10న ప్రారంభమైన ఈష్యూ ఈ నెల 25న ముగియనున్నదని తెలిపింది.
రాష్ట్ర విద్యాశాఖ గురువారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. 93.34 శాతం ఉత్తీర్ణత సాధించగా, రాష్ట్రంలో జిల్లా 15వ స్థానంలో నిలిచింది. ఈ విద్యా సంవత్సరం 12,695 మంది పరీక్షలు రాయగా 11