బేగంపేట్ : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో లోక క్షేమం కల్యాణార్థం 44 రోజుల దీక్షగా రుద్ర సంఖ్య పూర్వక కృష్ణ యజుర్వేద అఖండ వేద పారాయణం ప్రారంభించారు. 44 రోజుల పాటు ప్రతి రోజు ఉదయం 7.45 ను
అమీర్పేట, బేగంపేట : దసరా నవరాత్రుల్లో భాగంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేవతామూర్తులను ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా బల్కం�
మహంకాళి ఆలయంలో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిప
బేగంపేట, జూలై 16: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో భాగంగా శుక్రవారం మహంకాళి అమ్మవారు శాకాంబరి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. దేవాదాయ శాఖ అధికారులు దేవాలయ ప్రాంగణాన్ని వివిధ రకాల క�