అయోధ్యలో జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవానికి (Ram Mandir Inauguration) సర్వం సిద్ధమవుతుండగా ఆపై రాముడి సన్నిధికి రోజూ వేలాది మంది తరలిరానుండటంతో పలు వ్యాపారాలు ఊపందుకోనున్నాయి.
దేశ అభివృద్ధికి కీలకమైన మౌలిక రంగాలు మందగించాయి. ముడి చమురు, సహజవాయువు, విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో 2023 మే నెలలో 8 కీలక మౌలిక రంగాల వృద్ధి రేటు 4.3 శాతానికి పడిపోయింది. 2022 ఏడాదిలో ఇదే నెలలో ఇవి 19.3 శాతం వృద్ధి కనపర
త కొన్ని నెలలుగా పడిపోయిన కీలక రంగాలు మళ్లీ వృద్ధిబాటపట్టాయి. బొగ్గు, ఎరువులు, స్టీల్, విద్యుత్ రంగాలు అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకోవడంతో డిసెంబర్ నెలకుగాను మూడు నెలల గరిష్ఠ స్థాయి 7.4 శాతానికి ఎ�
రాష్ట్రంలో విద్య, వైద్యం సీఎం కేసీఆర్కు రెండు కళ్లని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రజారోగ్యం కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పల్లె, బస్తీ దవాఖానలను