ఐదేండ్లకోమారు అమలు చేయాల్సిన వేతన సవరణను ఎనిమిదేళ్లు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సమంజసం కాదని, ఇప్పటికే 32 నెలలు గడిచినందున ఇంకా జాప్యం చేయకుండా పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని సంఘాలత
Pending Bills | ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ను నెలకు రూ.700 కోట్ల నుంచి రూ.1,500 కోట్లకు పెంచాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది.