Lok Sabha Pols | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకూ 39 శాతం మేర పోలింగ్ నమోదైంది.
Lok Sabha Pols | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy), బెంగళూరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నారాయణమూర్తి ఆసు�
Sudha Murty | ప్రముఖ రచయిత్రి సుధామూర్తి (Sudha Murty) సైతం బెంగళూరు నియోజకవర్గం (Bengaluru constituency)లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంట్లో కూర్చోకుండా బయటకు వచ్చి ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
Google Doodle | లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ (Google Doodle) రూపొందించింది.