Madhabi Buch | భారత్ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’, సెబీ చైర్ పర్సన్ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేందుకే అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న షార్ట్ సెల్లర్ ‘హిండెన్ బర్గ్ రీసెర్చ్’ ఆరోపణలు చేసిందని సెబీ చైర్ పర
పాఠశాల నుంచి ఐఐటీ ఢిల్లీలో విద్యాభ్యాసం వరకూ బాల్య స్నేహితుడైన అనిల్ అహుజా.. ఐపీఈ-ప్లస్ ఫండ్ (IPE-Plus Fund) చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్గా ఉన్నందున తన భర్త ధావల్ బుచి ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టారని మాధాబీ పురీ బు