ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఉద్యోగుల సంఖ్య తగ్గుదల 25 శాతానికి పెరిగిందని, ఈ సంఖ్య పెరగడం వల్ల బ్యాంకుల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆర్బీఐ తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గంజాయి విక్రయదారులు రోజుకో అడ్డదారిని తొక్కుతున్నారు. ఎలాగైనా అతి తక్కువ సమయంలో కోట్లకుపడగలెత్తాలనే ఉద్దేశంతో రోడ్డు, ఇతర మార్గాల్లో గంజాయిని సరఫరా చేస్తున్న విక్రయదారులు ప్�