రైతులు వడి వడిగా వానకాలం సాగుకు సన్నద్ధ్దమవుతున్నారు. ఇప్పుడిప్పుడే చిన్నా చితకా పనులు మొదలు పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతుండడం, బావులు, బోర్లలో భూగర్భ జలాలు
వానకాలం పంటల సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. రైతులకు ఇబ్బంది లేకుండా 15 రోజుల ముందే ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతుండగా వానకాలంలో