ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురిలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. సింగరాయకొండ పాకల బీచ్లో గురువారం ఐదుగురు సముద్రస్నానానిక�
Tragedy | సముద్ర స్నానానికి వెళ్లిన ఓ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబంలోని ఒకరు సముద్రంలో గల్లంతు కాగా మరొకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు.