పాత కాగితాలు అమ్మి కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు సంపాదించింది. ఈ ఏడాది అక్టోబర్లో నెల రోజులపాటు శుభ్రతా మాసోత్సవాన్ని నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం కాగితాలతో నిండిపోయిన పాత ఫైళ్లను విక్రయించడం ద్వార�
‘మిషన్ జీరో స్క్రాప్' లక్ష్య సాధనలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో స్క్రాప్ విక్రయం ద్వారా రూ.411.39 కోట్ల ఆదాయం వచ్చిందని గురువారం ఎస్సీఆర్ అధికారులు తెలిపారు