ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపీ మసీదులో శాస్త్రీయ సర్వే పూర్తి చేసిన ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) స్థానిక జిల్లా కోర్టుకు సోమవారం సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించింది.
గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) టెక్నాలజీ ద్వారా భూమి లోపల ఎటువంటి నిర్మాణాల శిథిలాలు ఉన్నా కనిపెట్టవచ్చని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మాజీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ బీఆర్ మణి వెల
Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదులో రెండో రోజు సర్వే ప్రారంభమైంది. ఆ మసీదులో ప్రాచీన శివాలయం ఉందా అన్న కోణంలో శాస్త్రీయ సర్వే సాగుతోంది. సర్వేను ఆపాలని ముస్లింలు కోరినా.. సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. ఉదయ
జ్ఞానవాపి మసీదులో ఇటీవల బయల్పడిన నిర్మాణానికి కార్బన్ డేటింగ్ సహా శాస్త్రీయ సర్వే నిర్వహణకు తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నట్టు శుక్రవారం సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణ జరిగే వరకు అలహాబాద్