షాద్నగర్లో (Shadnagar) పెను ప్రమాదం తప్పింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం శ్రీ సత్యసాయి ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్�
School auto | మునగాలలో పెను ప్రమాదం తప్పింది. స్కూలు విద్యార్థులతో వెళ్తున్న ఆటో (School auto) మునగాల సర్కారు దవాఖాన వద్ద రోడ్డు దాటుతున్నది. ఈ క్రమంలో ఆటోను కారు ఢీకొట్టింది.