పాఠశాల వయస్సు గల ప్రతి చిన్నారి విద్యకు దూరం కాకుండా బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి పాఠశాలలో చేర్పించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. సింగరేణి మండల పరిధిలోగల విశ్వనాథపల�
బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని తల్లిదండ్రులకు కామారెడ్డి కలెక్టర్ ఆసీస్ సంగ్వాన్ సూచించారు. రామారెడ్డి మండల కేంద్రంలోని దళిత వాడలో మంగళవారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో కలెక్టర్ ప
విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల లోపు (బడీడు) పిల్లలందరూ బడిలో చదువుకోవాలని ఎంఈవో మహేష్ పేర్కొన్నారు. ఆయన మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో బడి బయటి పిల్లల కోసం బుధవారం సర్వే నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు దగ్గరపడుతున్నా బడీడు పిల్లలు చాలా మంది బడి భయటే ఉంటున్నారు. ఉపాద్యాయులు గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేసినా బడిభయట పిల్లలు తిరగడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నా�