రాష్ట్రంలోని బడుల్లో ప్రతి రోజు 90% విద్యార్థులు హాజరయ్యేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ నెల 12 నుంచి బడులు ప్రారంభంకానున్న నేపథ్యంలో 2025-26 విద్యాసంవత్సరం అకాడమిక్ క్యాలెండర్ను విద్యాశాఖ డైరెక్టర్ ఈ�
విద్యార్థుల్లో ఆందోళన, ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రతి రోజూ 5 నిమిషాల పాటు యోగా లేదా ధ్యానం చేయించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఉదయం ప్రార్థన అయిపోగానే తరగతి గదుల్లోనే యోగా చేయిస్తారు. నెలలో ప్రతి �