‘మన కులాలను కూడా కులతత్వం పట్టిపీడిస్తున్నది. అంటరాన్ని తనాన్ని తొలగించాలని ఇతరులను మనం డిమాండ్ చేస్తున్నప్పుడు, మనలో ఉన్న అంతర్గత విభజనలను తొలగించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఎక్కువగా ఉంటుంది’ అని 1944 జన�
రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లో క్రిమీలేయర్ నియమం లేదని కేంద్ర మంత్రివర్గం శుక్రవారం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమీలేయర్ విధానం ఉండాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులో చేసి�
రాష్ట్రంలో మాదిగలకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ కేటాయించకపోవడం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఇది తన రాజకీయ జీవితంలో చూసిన విచిత్రమైన సంఘటన అని ఆయన అభివర్�