బీఆర్ఎస్ ప్రభుత్వంలో పురుడు పోసుకున్న ప్రాజెక్టులో మరో భారీ మురుగునీటి ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతున్నది. దేశంలోనే వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలపాలన్న కేసీఆర�
హైదరాబాద్ నగరంలో వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి చేసే లక్ష్యంలో మరో మూడు ఎస్టీపీలు అందుబాటులోకి తెచ్చేందుకు జలమండలి ఏర్పాట్లు చేస్తున్నది. మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 31 ఎస్టీ�