ఇటీవలి కాలంలో దేశంలోని పలు రాష్ర్టాల ఎన్నికల్లో మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని వివిధ రాజకీయ పార్టీలు ఎడాపెడా హామీలను గుమ్మరిస్తున్నాయి. తమను గెలిపిస్తే నేరుగా వారి ఖాతాల్లోకి నగదు జమ చేస్తామంటూ మభ్య
కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా సాధారణ ప్రజలపై వైద్య భారం చాలా ఉన్నదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సోమవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.