దేశం గర్వించదగిన గొప్ప మహిళ సావిత్రి బాయి పూలే అని, ఆమె దేశంలోని ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత
సావిత్రీ బాయి ఫూలే వర్ధంతిని ఆదివారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని మాలీ సంక్షేమ సంఘ భవనంలో మాలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదె వసంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
సమాజంలో అసమానతలపై , మహిళల హక్కుల కోసం సావిత్రీబాయి ఫూలే విశేష కృషి చేశారని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా బుధవారం జడ్చర్లలోని ఎంపీడీవో కార్యాల�