పిల్లలు పొత్తిళ్లలో ఉన్నప్పుడే తల్లిదండ్రులు వారి భవిష్యత్తుకు ఎలాంటి బాటలు వేయాలో ఆలోచించుకోవాలి. ‘నారు పోసిన వాడు నీరు పోయడా’ అనుకుంటే.. వారి ఆశయాలను ఆదిలోనే తుంచేసినట్టు అవుతుంది.
మదుపరులకోసం సరికొత్త త్రీ-ఇన్-వన్ ఖాతా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎప్పటికప్పుడు ఖాతాదారుల కోసం కొత్త విధానాలను, సౌకర్యాలను తెస్తూ ఉంటుంది. తాజాగా మదుపరుల కో�