Devara | వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం చాలా కాలంగా వార్తల్లో నిలుస్తున్న విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రైవేటీకరణను ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరుతూ.. ఏపీ చంద్రబాబుకు విజ్ఞప్తు�
ఏపీ మంత్రులు చేతనైతే విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలని, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని, రాష్ర్టానికి ప్రత్యేక హోదా కోసం కొట్లాడాలని ఆర్థిక మంత్రి హరీశ్రావు హితవుపలికారు.