టోక్యో: ఈ భూమిపై అతిపెద్ద క్రీడా సంబురానికి సమయం దగ్గర పడింది. మరికొన్ని గంటల్లోనే జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ గేమ్స్ కోసం ఈసారి ఇండియా అతిపెద్ద టీమ్ను పంపింది. �
ఒసిజెక్ (క్రొయేషియా): షూ టింగ్ ప్రపంచకప్లో భారత ద్వయం మను బాకర్ – సౌరభ్ చౌదరి రజత పతకం కైవసం చేసుకుంది. శనివారం ఇక్కడ జరిగిన 10 మీటర్ల ఎయిర్పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగం ఫైనల్లో మను-సౌరభ్ 12-16 తేడ�