KTR | కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ఆ ఆరు గ్యారెంటీలు ఆరిపోయే దీపాలు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మొండిచేయికి ఓటేస్తే 3 గంటకల కరెంట్ గ్యారెంటీ, సంవత్సరానికి ఒక ముఖ్యమంత
మహిళల సాధికారత కోసం సీఎం కే చంద్రశేఖర్రావు నేతృత్వంలో చేపడుతున్న పథకాలను సత్తుపల్లి టీఆర్ఎస్ నేతలు వినూత్నంగా ప్రదర్శించి ప్రశంసలు పొందారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జయహో.. అంటూ...