ఎన్నికల అప్పుడు వచ్చిన కనబడి కల్లబొల్లి మాటలు చెప్పే నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. తల్లాడ పట్టణంలోని బుడగజంగాల, మాలపల్లి, ఎన్టీఆర్�
CM KCR | ఖమ్మం, సత్తుపల్లిలలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేసినందుకు సీఎం కే చంద్రశేఖరరావుకు రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కృతజ్ఞతలు తెలిపారు