సంగారెడ్డి : కాంగ్రెస్ హయాంలో నాణ్యత లేని పనులు చేసి బిల్లులు లేవట్టే వారు. కానీ టీఆర్ఎస్ హయాంలో నాణ్యతతో కూడుకున్న పనులు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో మంత�
జనగామ ఫిబ్రవరి 08 : కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ నివారణ చర్యల వల్ల రాష్ట్రంలో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం జనగామ