సరస్వతీ పుషరాల్లో అధికారుల తీరుపై భక్తులు, సాధువులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. దేవాదాయ శాఖ అధికారులు ఆదాయం కోసమే చూస్తున్నారని, సామాన్య భక్తుల ఇబ్బందులను పట్టించుకోలేదని మండిపడుతున్నారు. సాధువుల�
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా పేరొందిన మహా కుంభమేళాకు యూపీలోని ప్రయాగ్ రాజ్ సిద్ధమైంది. గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో జరుగుతున్న ఈ మహోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి.