Revanth Reddy | కాంగ్రెస్ నేతలకు పిచ్చిపట్టినట్టున్నదని, అందుకే 24 గంటల ఉచిత విద్యుత్తుపై పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని జాతీయ రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎందుకు కొనదో.. ఎట్ల కొనదో చూడాలి వరిలో తెలంగాణ ఉత్తరాదిని మించిందన్న కడుపుమంటా? యాసంగి కొనుగోళ్లపై కేంద్రం కుంటిసాకులు బీజేపీ రాజకీయ కక్ష సాధింపుతో రైతన్నను బలి చేస్తుందా? ఆలిండియా కిసాన్ సభ జాతీయ ఉపాధ�