కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్ ప్రక్రియలో భాగంగా ప్రతిఒకరూ బీఎల్వోలు అందజేసిన దరఖాస్తు ఫారాలు నింపి తిరిగి ఇవ్వాలని బీఆర్ఎస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం మండ�
సర్ (స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్) పేరుతో ఓటు గల్లంతు అవుతుందనే భయం ఓటర్లలో ఉంటే ఆ ఓటర్ల భయాన్ని పోగొట్టడానికి బీఎల్వోలు భరోసా ఇవ్వలేకపోతున్నారు. కారణం వారికి సర్పై నామమాత్రంగా అవగాహన ఉండటమే కారణంగ�
సర్ ప్రక్రియ ఇంకా 50 శాతం కూడా పూర్తి కాలేదని, త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి సూచించారు. ఈ మేరకు బుధవారం జగిత�
‘సర్' గడువు ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారా(ఈఎఫ్)లను భర్తీ చేసి త్వరగా బీఎల్వోలకు అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. పూర్తి వివరాలు డిజిటలైజేషన్ చేయ
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(సర్)లో ఓటర్లతో భాగస్వామ్యమై వారి వివరాలు నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్సీ ఎల్ రమణ సూచించారు. చిగురుమామిడి మండల కేంద్రంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే వొడితల సతీ�
సుమారు 400 మంది వలసదారులతో (Migrants) వెళ్తున్న ఓ ఓడ (Boat) మధ్యదరా సముద్రంలో చిక్కుకుపోయింది (Adrift). ఉత్తర ఆఫ్రికాలోని (North Africa) లిబియా (Libya) నుంచి సముద్ర జలాల గుండా రెండు ఓడల్లో సుమారు 4 వందల మంది వలసదారులు అక్రమంగా దేశం దాటుత�
ISRO | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఈ ఏడాది తొలి విజయాన్ని అందుకున్నది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ52 రాకెట్ ప్రయోగం విజయవంతమయింది.