‘గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో మరిచిపోలేని విజయం అందుకున్నాను. ఈ ఏడాది మళ్లీ సంక్రాంతికి ‘అనగనగా ఒకరాజు’తో వస్తున్నా. తప్పకుండా ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంటాననే నా నమ్మకం’ అని కథానాయిక మీనాక్షి
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
SCR Special Train | సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే పండుగక ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా.. రద్దీ కొనసాగుతున్నది. ఈ నేప�