Indrani Mukerjea | దశాబ్దకాలం దాటినా షీనాబోరా హత్య కేసు ఇంకా అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా నిందితులుగా ఉన్న ఈ కేసులో వారి కుమార్తె విధి ముఖర్జియా కీలక సాక్షిగా ఉన్నారు.
ప్రజలు తమకు న్యాయం కావాలన్నా లేదా తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలన్నా న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తారు. ప్రజాస్వామిక వ్యవస్థలో అంతటి కీలకపాత్ర పోషించే న్యాయవ్యవస్థ కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా ఉండాలి. ధర�