కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)గా కే సంజయ్ మూర్తి చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ప్రమాణం చేయించారు. ఈ పదవిని చేపట్టిన తొలి తెలుగు అధికారి ఆయన. 1989 బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ క్�
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో ‘విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం’ అనే అంశంపై రెండురోజుల జరిగే జాతీయస్థాయి సదస్సును శనివారం కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్మూర్తి ప్రారంభించారు.