దేశంలోనే అత్యంత సంపన్నమైన ముంబై పాలక సంస్థ పీఠాన్ని బీజేపీ, శివసేన కూటమి కైవసం చేసుకుంది. దాంతో గత కొద్ది రోజులుగా నెలకొన్న ఉతంఠకు తెరపడింది. నాలుగు సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత, అధికారుల పాలన నేడు ముగిస
Ritu Tawde : ముంబై నగరం (బృహన్ ముంబై కార్పొరేషన్) మేయర్గా బీజేపీకి చెందిన రితూ తావ్డే, డిప్యూటీ మేయర్గా శివసేన (షిండే) వర్గానికి చెందిన సంజయ్ ఘాడీ ఎన్నికయ్యారు.