పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో కోటగిరి ఎంపీడీవో కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ
ఏడు నెలలుగా వేతనాలు అందగా పస్తులు ఉంటున్నామని, తమ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని కలెక్టరేట్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్