Manjeera Water | సంగారెడ్డి పట్టణంలో గత రెండు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా లేకపోవడంతో పట్టణవాసులు అధికారులపై మండిపడుతున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, ఆదిత్య నగర్ కాలనీ అధ్యక్షుడు సాయిలు ఆరోపి�
ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ల నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. దీంతో వ్యాయామం చేసేందుకు వచ్చిన వారికి అసౌకర్యం తప్పడం లేదు.