గోదావరిఖని సమీపంలోని గోదావరినదిలో ఇసుక తోడేళ్లు పడ్డాయి. పగలూ రాత్రీ తేడా లేకుండా తోడేస్తున్నాయి. భారీగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాయి. స్థానిక అవసరాలకు ఇసుక తీసుకునే వెసలుబాటును అక్రమ�
నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ తరలింపు వ్యవహారం ఘర్షణకు దారి తీసింది. స్మగ్లర్ల పరస్పర దాడిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బోధన్ పట్టణ శివారులో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నది. మంజీర నది నుంచి అర్�