ఇసుక రవాణాదారులతో గనుల శాఖ కార్యదర్శి శ్రీధర్ మంగళవారం సచివాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని కోరారు. నిబంధ�
రాష్ట్రంలో ఇసుక ఆదాయం సగానికి పడిపోయింది. రియల్ ఎస్టేట్ పతనానికి ఇసుక మాఫియా తోడవడంతో ప్రభుత్వ రాబడికి భారీగా గండి పడింది. తెలంగాణ ఏర్పా టు తర్వాత 2018-19లో అత్యధికంగా రూ.886.43 కోట్ల ఆదాయం రాగా, ప్రస్తుత ఆర్థి�
తెలంగాణ ఏర్పాటైన నాటినుంచి ఇప్పటివరకు ఇసుక విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5,098.33 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో రూ.802.11 కోట్ల ఆదాయం రాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆ�