నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం తాళ్ల నరసింగాపురంలో హిటాచీతో గుండం వాగులోని ఇసుకను అక్రమంగా తోడేస్తుండటంతో రైతులు అడ్డుకునేందుకు వెళ్లగా ఇసుక మాఫియా వారిపై దాడికి తెగబడింది. దీంతో ప్రాణ భయంత�
రెవెన్యూ ఇన్స్పెక్టర్పై ఇసుక మాఫియా ముఠా దాడి చేసింది. ఈ ఘటన భద్రాద్రి జిల్లాలో చోటుచేసుకున్నది. రెవెన్యూ అధికారుల కథనం ప్రకారం.. బూర్గంపహాడ్ మండలంలోని సారపాకలో బ్రిడ్జి కింద శనివారం అర్ధరాత్రి సమయం�